సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వాటిని సంబంధిత అధికారుల
KDP: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ సందర్
EG: రాజమండ్రి 13వ వార్డు తాడితోట అంబేద్కర్ నగర్లోని డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా BJP ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా కోశాధికారి పోలవరపు రాము పనులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణంలో పనులు వేగవంతం చేసి, నాణ్యత ప్రమాణాలు పాట
వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు తాండూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనకు నారాయణపేట జిల్లా ఎఫ్ఏసీ అదనపు కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించామని అధికారులు తెలిపారు. తాజ
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని గురువారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు ఎంపీ దంపతులను స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎంపీ కుటుంబ సభ్యుల పే
JGL: మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మొదటిరోజు విశ్వక్సేన పూజ, స్వస్తి పుణ్యాహవచనము, రక్
KMR: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ. 2 లక్షల వ్యయంతో మూడు పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు కనబడని చోట ఉంచడంతో వినియోగం లేకపోతోందని అంటున్నారు. ప్రజాధనం వృథా
NLR: నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఎన్నికకు వైసీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మాజీ మేయర్ స్రవంతి ఒంటరిగా, మౌనంగా కూర్చుండిపోయారు. అదే సమయంలో టీడీపీ కార్పొరేటర్లు జోష్ మీద వచ్చారు. నూతన మేయర్గ
NLG: వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు సూర్యపెల్లి జ్యోతి శ్రీను నూతన ఇందిరమ్మ ఇళ్ళు ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత
NZB: జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ హాల్లో సాగుతున్న కొత్త సర్పంచుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగియనుంది. జనవరి 19న ప్రారంభమైన ఈ శిబిరంలో పంచాయతీరాజ్ చట్టం, పాలనాపరమైన అంశాలపై అధికారులచే అవగాహన కల్పించారు. ఈరోజు కొనసాగిన శిక్షణ కార్యక్ర