PPM: గుమ్మలక్ష్మిపురంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ “సంకల్పం–చైతన్యం అభ్యుదయం 2.0” నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు సీఐ హరి, ఏఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.