VSP: వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.