BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో శనివారం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే, స్వాతంత్య్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.