ATP: జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.