ELR: వైసీపీని, పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద నీచ, నికృష్టమైన భాషతో దూషించిన ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలం పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.