PLD: లంకెలకురపాడులో మొక్కజొన్న తోటలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.