రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడును డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశ అంశాలను వివరించారు. న్యాయసేవల మెరుగుదల, కేసుల వేగవంత పరిష్కారం, పనితీరు నాణ్యతపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ హమీద్, పీ.పీ.ఎస్. రాంమూర్తి నాయుడు, ఏజీపీ కన్నూరు అప్పలనాయుడు పాల్గొన్నారు.