VSP: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా న్యూ కోర్టు కాంప్లెక్స్ సమీపంలోని ఆయర విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే సామాజిక సంస్కరణలకు చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్.నాయుడు పాల్గొని నివాళులర్పించారు.