AKP: ఎస్. రాయవరం మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మీనా కుమారి తెలిపారు. 2024 ఏప్రిల్ ఒకటి నుంచి, 2025 మార్చి 31 వరకు జరిగిన పనులపై గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసామన్నారు.