E.G: రాజానగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు “పల్లె పండుగ 2.0 – మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లె బాట” కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా MLA బత్తుల బలరామకృష్ణ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తారు. విద్య, వైద్యం, రోడ్లు, నీరు, భూమి సమస్యలపై అర్జీలు తీసుకోనున్నారు.