ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యశ్వంతపూర్- సహర్ష మధ్య వయా గుత్తి మీదుగా ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతునట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి గురువారం రాత్రి 10:25గంటలకు సహర్షలో బయలుదేరి శనివారం రాత్రి 10:30కు యశ్వంత్పూర్కు చేరుకుంటుందన్నారు.