KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వివాదాల కారణంగా కేసు నమోదు కాగా, మనస్తాపంతో సెల్ఫీ వీడియో, లేఖ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమారుడిని తల్లి వద్దే ఉంచాలని వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.