VZM: కొత్తవలస కూడలిలో ఎస్సై ఎన్.జోగారావు సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహన తనిఖీల్లో పత్రాలు వెంట ఉండాలన్నారు. తనిఖీ సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.