NTR: జి.కొండూరు(M) వెలగలేరులో పోలవరం కుడి ప్రధాన కాలువపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రిని, ఎమ్మెల్యే రైతు సోదరులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇక్కడ వంతెన లేకపోవడంతో స్థానిక రైతుల సమస్యలను వివరించారు.