TPT: శ్రీకాళహస్తి మండలం ఊరందురు గ్రామంలో వెలసి ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి శ్రీకాళహస్తీశ్వరుడు గురువారం బయలుదేరనున్నాడు. నీలకంఠుడు అనే భక్తుడు ఊరందూరు క్షేత్రంలో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన కోరిక మేరకు శివకామ సుందరి సమేతులైన నటరాజుడు నాట్యం చేయగా నీలకంఠుడు శివుడిలో ఐక్యమయ్యాడు.