CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు . కళాశాలలో రూ. 35 లక్షలతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.