GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను 12 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా నివారణ చర్యలు, శుద్ధి త్రాగునీటి సరఫరా, జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.