W.G: భీమవరం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూలు కల్తీ జరగలేదని వైసీపీ నాయకులు అనడం లేదని అన్నారు. పూర్తిస్థాయిలో కల్తీ జరిగిందని అన్నారు. మాజీ సీఎం గుడికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వరని విమర్శించారు.