PLD: పురపాలక సంఘ ఆస్తిపన్నులు చెల్లించే వారి కోసం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు క్యాష్ కౌంటర్లు తెరిచే ఉంటాయని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సోమవారం తెలిపారు. ఒకేసారి బకాయిలు చెల్లించే వారికి 50 శాతం డిస్కౌంట్ కల్పించడం జరుగుతుందని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.