KDP: ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన కీర్తన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 19 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అలాగే అలంఖాన్ పల్లెలో పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.