PLD: వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లుగా జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు.