ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై సత్యసాయి తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్నాయి. దీంతో రోడ్డు మీద నీరు నిలబడడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం త్రాగునీరు వృధాగా పోతుండడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.