సత్యసాయి: రామగిరి మండలం నసనకోట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పరిటాల సునీత పూలమాల వేసి నివాళులర్పించింది. ఈ సందర్బంగా ఆయన విగ్రహం దగ్గర ముగ్గులతో అలంకరించినటువంటి మహిళలకు చీరలను బహుమతిగా ఇచ్చారు.