VSP: సింహాచల క్షేత్రంలో ఈనెల 29న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తలంబ్రాల కోసం అవసరమైన సుమారు 5 కిలోల మేలిరకపు ముత్యాలను విజయలక్ష్మి డైమండ్స్ అధినేత వి. శివశంకర్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి సమర్పించారు.