E.G: రంగంపేట రైతు సేవా కేంద్రం వద్ద యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం PACS ఛైర్మన్ గారపాటి రాంబాబు ప్రారంభించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.