విజయనగరం జిల్లా PRTU 5వ జిల్లా కార్యనిర్వహక వర్గ సమావేశం గజపతినగరంలో ఆదివారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తీర్చాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేపడతామన్నారు.