GNTR: తెనాలిలో సోమవారం RTC డిపోలో RO వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం, వారి ఆరోగ్యం ప్రాధాన్యత ఇస్తూ.. మంచినీటి సౌకర్యం కల్పించామని తెలియజేశారు. జోనల్ ఛైర్మన్కు తెనాలి RTC డిపో మేనేజర్ రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు.