KDP: గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో మే 8వ తేదీ నుంచి జరిగే మహాకుంభాభిషేక కార్యక్రమ నిర్వహణకు టెండర్లు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో గురుప్రసాద్ తెలిపారు. మహా కుంభాభిషేకం సందర్భంగా షామియానాలు, పందిర్లు, బారికేడ్ల ఏర్పాటు, లైటింగ్ డెకరేషన్, స్వాగత ఆర్చులు తదితర పనులకు టెండర్లను పిలుస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.