పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ. 120 ఉండగా, స్కిన్ కేజీ రూ. 240-260, స్కిన్ లెస్ రూ. 270-280 వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 900-1000 మధ్య ఉంది. 100 కోడిగుడ్లు రూ. 600లుగా ఉన్నాయి. దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే ధరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.