KKD: కూటని ప్రభుత్వం బీసీలను దగా చేసిందని పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు బీసీలకు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆమె పేర్కొన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, బీసీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తానన్న హామీలు నెరవేర్చలేదన్నారు.