కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్ను ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, గైనకాలజిస్ట్ కవిత పాల్గొన్నారు. స్టోర్ ఎండి తిరుపతి రెడ్డి అతిథులను స్వాగతించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.