VZM: రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను అదేశించారు. జిల్లాలో వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై శనివారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ వసూళ్లలో లక్ష్యం పెట్టుకుని వసూళ్లు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.