ATP: కళ్యాణదుర్గం నుంచి బొమ్మగానిపల్లి వరకు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తారు రోడ్డు పనులకు ఎమ్మెల్యే సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు వేస్తోందని ఆయన అన్నారు. 143 చెరువులకు నీరు, రిజర్వాయర్ల సాధనపై మార్చి 4న సీఎంను కలుస్తామని తెలిపారు.