KRNL: గూడూరులో ఉన్న మార్కెట్లకు బహిరంగంగా వేలం ప్రకటిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పేర్కొన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రోజువారీ కురగాయాల మార్కెట్, వారపు సంత, గొర్రెలు, పెద్ద పశువుల కమేళ, తదితర మార్కెట్లకు శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బహిరంగంగా వేలం ప్రకటిస్తున్నామన్నారు. వేలంలో పాల్గొనే వారు సంబంధిత దస్తావేజులు తీసుకురావాలన్నారు.