ATP: గుంతకల్లు సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా కొనసాగించాలని కోరుతూ బండ్లపల్లిలో జరుగుతున్న బహిరంగ సభకు ఇవాళ సిపిఐ నాయకులు తరలి వెళ్లారు. సీపీఐ నాయకులు గౌస్ మాట్లాడుతూ.. ఈనెల 10నుంచి 12వ తేదీ వరకు సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణా ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు.