W.G: పెంటపాడు మండలం ముదునూరులో అద్దంకి విజయరత్నం ఆధ్వర్యంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధనాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.