కృష్ణా: ఏపీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నిన్న తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల గౌరవం కాపాడడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతని అన్నారు. రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.