KRNL: మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి అని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ పేర్కొన్నారు. ఇవాళ రాయలసీమ యూనివర్సిటీ వద్ద 54వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని PDSU నాయకులు తెలిపారు.