W.G: అసంపూర్తిగా ఉన్న రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ డిమాండ్ చేశారు. గురువారం శాసన మండలిలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి 2020 మే నెల 30న ప్రారంభించి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు.