GNTR: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.