AKP: ఎలమంచిలి నుంచి అనకాపల్లి వెళుతున్న ఆటోను కసింకోట మండలం పరవాడపాలెం వంతెన మీద సోమవారం లారీ ఢీకొంది. ఆగి ఉన్న ఆటోలో నుంచి ప్రయాణికులు దిగుతుండగా లారీ ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.