TPT: నారాయణవనం మండలంలో విద్యుత్ శాఖ ఏఈని చేనేత శాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పృధ్వీరాజ్ కలిసి, చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు నేపథ్యంలో వివరాలు సమర్పించారు. నారాయణవనం, పాలమంగళం ఉత్తరం, పాలమంగళం దక్షిణం, తుంబురు గ్రామాలకు చెందిన చేనేత కార్మికుల వివరాలను అందజేశారు.