నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం అల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.