TPT: నాయుడుపేటలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించి నాయుడుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురకుల కళాశాల, శ్రీవేమ, విశ్వం కళాశాలల్లో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలలో మొత్తం 1200మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.