పశ్చిమ గోదావరిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బాబ్జీ నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో, సరైన వేతనాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. నిర్మాణంలో భవనాలకు విధిగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.