AP: రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత అరెస్ట్ అయ్యారు. మహిమగల రాగి చెంబు అంటూ రూ.10 లక్షలు వసూలు చేశారు. రూ.2 కోట్లు ధర పలుకుతుందంటూ.. వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నేత డీకే బాబు మోసం చేశారు. అయితే, తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వేణుగోపాల్ కోరారు.