పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో రాబోయే మూవీపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి విజయవాడలోనే ఉండి ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యాడట. ఈ మూవీ కోసం అమరావతిలో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేస్తున్నాడట. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమై, పవన్ కళ్యాణ్ను పూర్తిగా మెప్పించిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు టాక్.