WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గిర్నీబావిలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహస్వామి కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాల్సిందిగా స్వామి వారిని కోరుకున్నారు. జాతర వచ్చే భక్తులకు త్రాగునీరు అధికారులను అందించాలని కోరారు.