SRPT: సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు వేముల నాయక్ అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో గరిడేపల్లి మండలంలోని గారకుండా తండా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుడైన శంకర్కు ఆయన స్కూటీ అందజేశారు.